TG Ration Card eKYC : రేషన్ కార్డు ఈ-కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి..? మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే
భారతదేశం, ఆగస్టు 3 -- Telangana Ration Card eKYC : రాష్ట్రంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడంతో పాటు, అనర్హులను తొలగించి కేవలం నిజమైన లబ్ధిదారులకు, అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం. ఆగస్టు 31వ తేదీ నాటికి రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ ఈ-కేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.