Stock market : ఈరోజు స్టాక్ మార్కెట్కి లాభాలా? నష్టాలా? ఏ స్టాక్స్లో ట్రేడింగ్ బెస్ట్?
భారతదేశం, మే 22 -- Gift Nifty live : గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు పడి 75,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 23,655 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్లు పడి 53,439 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,891.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ చార్ట్లో భారీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. 23,800 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్ని దాటకపోయింది. సూచీ 23,300- 23,8...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.