భారతదేశం, మే 6 -- Star Maa New Serial: తెలుగు టీవీ సీరియల్స్ లో సాటిలేని స్టార్ మా ఛానెల్లోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. చాలా రోజులుగా దీని గురించి టీజ్ చేస్తూ వస్తున్న ఆ ఛానెల్ ఇప్పుడు ప్రారంభమయ్యే తేదీని వెల్లడించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నలుగురు కూతుళ్లకు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ పేరు గోదావరి. కోనసీమ అందాలను చూపిస్తూ సాగనుంది.
స్టార్ మాలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త సీరియల్ గోదావరి వచ్చే సోమవారం అంటే మే 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు ఈ కొత్త సీరియల్ వస్తుంది. ఇప్పటి వరకూ ఆ సమయంలో నిండు మనసులు వస్తుండగా.. ఇప్పుడు గోదావరి పలకరించబోతోంది.
"తండ్రి లేని ఈ అక్కాచెల్లెల్ల జీవితం.. కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చుకుంటూ, ఆశలతో ముందుకు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం.. గోద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.