SIR Phase 3 : ఎస్ఐఆర్ థర్డ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో!
భారతదేశం, మే 14 -- కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ కీలక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) నేరుగా 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరగనుంది.
మీ ఇంట్లో ఎవరైనా 18 ఏళ్లు నిండిన వారు ఉంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఈ ఇంటింటి సర్వే ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.