భారతదేశం, జనవరి 25 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్స్ వెళ్తాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.
తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ నెంబర్ 07505) మధ్య జనవరి 26న వన్ వే స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలు తిరుపతి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది రాయలసీమ మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గూటి, గుంతకల్, ఆదోని, రాయచూర్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.