భారతదేశం, మార్చి 25 -- సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS) - మోడిఫైడ్ ఉడాన్' (Modified UDAN) పథకానికి ఆమోదముద్ర వేశారు. వచ్చే పదేళ్ల కాలానికి (ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి 2035-36 వరకు) మొత్తం Rs.28,840 కోట్ల బడ్జెట్ సాయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
'వికసిత్ భారత్ 2047' దార్శనికతలో భాగంగా దేశవ్యాప్త విమానయాన వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ భారీ నిధులు కేటాయించారు.
టైర్-2, టైర్-3 నగరాల్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
2016 అక్టోబర్లో 'ఉడాన్ 1.0' ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 95 విమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.