భారతదేశం, మే 31 -- రెండు నెలల పాటు క్రికెట్​ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్​- గుజరాత్​ టైటాన్స్​ మధ్య ఐపీఎల్​ 2026 ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. గత ఏడాది (2025) ఇదే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ని 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్​ టైటాన్స్​ని తక్కువ అంచనా వేయడానికి లేదు! ఈ నేపథ్యంలో ఆర్సీబీ వర్సెస్​ జీటీ పిచ్​ రిపోర్ట్​, హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ వంటి కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

టాస్ పడటానికి ముందే ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ పిచ్ గురించిన ఒక కీల...