భారతదేశం, జూలై 18 -- భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని బొంబాయి డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటం కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఏయే ట్రైన్లు రద్దు అయ్యాయో.. ఏ రైళ్లు దారి మళ్లించారో తెలుసుకోండి.

రైలు నెం. 22731 హైదరాబాద్ - సీఎస్‌టి ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22732 సీఎస్‌టీ ముంబై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22157 సీఎస్‌టి ముంబై - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22158 చెన్నై సెంట్రల్ - సీఎస్‌‌టీ ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

16 జూలై 2026 నుండి 22 జూలై 2026 వరకు ప్రయాణించే రైలు ...