Quote of the Day: ఎన్నికల్లో గెలవడానికి '4M' ఫార్ములా: ప్రశాంత్ కిశోర్ పాఠాలు
భారతదేశం, ఆగస్టు 5 -- రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొంది, జన సురాజ్ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. బిహార్లోని అత్యంత కీలకమైన బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఘనవిజయం సాధించి తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు.
1995 నుంచి అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కోటగా ఉన్న బాంకీపూర్ నియోజకవర్గంలో పీకే ఏకంగా 19,324 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ను ఓడించారు. ఈ ఎన్నికల్లో పీకేకి 64,151 ఓట్లు దక్కాయి. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోయిన జన సురాజ్ పార్టీకి ఈ విజయం కొండంత బలాన్నిచ్చింది.
ఈ విజయం నేపథ్యంలో, ఎన్నికల వ్యూహాలపై గతంలో పీకే విశ్లేషించిన '4M ఫార్ములా' మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
"ఎన్నికల్లో గెలవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.