భారతదేశం, మార్చి 22 -- పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) కార్డ్ దరఖాస్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి 'సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్' సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్స్ ఇచ్చింది. ఆ వివరాలు ఇవే:
అదనపు పత్రాలు తప్పనిసరి: ప్రస్తుతం కేవలం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలి. కాబట్టి, సులభంగా ఆధార్తో పాన్ పొందాలనుకునే వారికి మార్చి 31, 2026 వరకు మాత్రమే చివరి అవకాశం అని గుర్తుపెట్టుకోవాలి.
ఆధార్ ప్రకారమే పేరు: కొత్త నిబంధనల ప్రకారం, పాన్ కార్డుపై పేరు కచ్చితంగా ఆధార్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.