OTT Release: రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే విషం చేస్తే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Release: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సామాజిక కోర్టురూమ్ డ్రామా 'ది ఇండియా స్టోరీ' (The India Story) ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల వ్యవధిలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఇవాళ (సెప్టెంబర్ 18) ఓటీటీలోకి ది ఇండియా స్టోరీ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్స్టార్ (JioHotstar) లో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
చేతన్ డికే దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం జూలై 24న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి అప్పుడు మిక్స్ డ్ టాక్ వినిపించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండు నెలలకు ఓటీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.