భారతదేశం, ఆగస్టు 12 -- I Nobody OTT Release Telugu: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ నోబడీ' (I Nobody).

ఇప్పుడు ఐ నోబడీ ఓటీటీలోకి వచ్చేయనుంది. 'రోర్‌షాక్', 'కెట్టియోలాను ఎంతె మాలాఖ' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నిజామ్ బషీర్ ఈ చిత్రాన్ని సస్పెన్స్, ఎమోషన్స్, క్రైమ్, మిస్టరీ, డొమెస్టిక్ ఫ్యామిలీ డ్రామా, సోషియో పొలిటికల్ సెటైర్ అంశాల సమ్మేళనంగా రూపొందించారు.

తిరువనంతపురం నేపథ్యంలో సాగే ఈ కథలో రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే ప్రభుత్వ ఉద్యోగి, అతడి భార్య మీరా (పార్వతి తిరువోతు), ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటారు. ఒకరోజు అనుక...