NSE IPO: బీఎస్ఈ కంటే తక్కువ ధరే.. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 16 -- దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్లలో ఒకటిగా నిలుస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సెప్టెంబర్ 17న పెట్టుబడిదారుల ముందుకు వస్తోంది. రూ.22,569 కోట్ల పరిమాణంతో వస్తున్న ఈ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో ఒక్కో షేరు ధరను రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. ప్రధాన ప్రత్యర్థి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కంటే ఎన్ఎస్ఈ పరిమాణంలో దాదాపు మూడు రెట్లు పెద్దది. అయినా, FY27 అంచనా రాబడుల ప్రకారం బీఎస్ఈ వ్యాల్యుయేషన్ కంటే ఎన్ఎస్ఈ షేరు దాదాపు 30 శాతం తక్కువ ధరలోనే లభిస్తోంది. మొదటిచూపునకు ఇది ఆకర్షణీయమైన అవకాశంగా కనిపిస్తున్నా, ఎన్ఎస్ఈకి ప్రధాన ఆదాయ వనరైన డెరివేటివ్స్ వ్యాపారంలో కనిపిస్తున్న మందగమనం, సెబీ నిబంధనలు సవాలుగా మారాయి.
ఐపీఓ గరిష్ఠ ధర రూ.1,785 అనేది అన్లిస్టెడ్ మార్కెట్లో ఉన్న ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.