భారతదేశం, ఏప్రిల్ 23 -- జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు, రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సకాలంలో అందడం అనేది ప్రతి ఉద్యోగి కల. ఈ కలను మరింత సులభతరం చేస్తూ, ఎన్పీఎస్ విత్డ్రావల్ ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. ప్రభుత్వ మరియు కార్పొరేట్ రంగ ఉద్యోగులకు వేర్వేరుగా ఉండే ఈ నిబంధనలు, చిన్న మొత్తాల నిధి ఉన్నవారికి తీపి కబురు అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగుల కోసం ఎగ్జిట్ వయస్సును గతంలో ఉన్న 75 ఏళ్ల నుండి ఏకంగా 85 ఏళ్లకు పెంచారు. అంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా మీ నిధులను ఎన్పీఎస్లోనే కొనసాగించి మరింత లాభం పొందే అవకాశం ఉంది.
ప్రైవేటు లేదా కార్పొరేట్ రంగ ఉద్యోగుల కోసం నిబంధనలను మరింత సరళతరం చేశారు.
పెన్షన్ నిధి తక్కువగా ఉన్నవారికి పీఎఫ్ఆర్డీఏ గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.
ఒకవేళ మీరు నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.