Nepal Flash Floods : నేపాల్ వరదల్లో 8 మంది ఏపీ యాత్రికుల ఆచూకీ గల్లంతు - కొనసాగుతున్న అత్యవసర చర్యలు
భారతదేశం, ఆగస్టు 27 -- Nepal Flash Floods : నేపాల్ను హఠాత్తుగా ముంచెత్తిన ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) అక్కడ పర్యటిస్తున్న భారతీయ యాత్రికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్కు చెందిన కనీసం ఎనిమిది మంది యాత్రికులు దారితెలియని పరిస్థితుల్లో చిక్కుకుపోయారని.. వారి ఆచూకీ దొరకడం లేదని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ప్రాథమికంగా ధృవీకరించింది.
రాయబార కార్యాలయం వెల్లడించిన జాబితా ప్రకారం.. టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చోప్పరపు రమేష్ బాబు (53), అన్నందేవర వెంకట్రామ్ (52), అన్నందేవర అనఘ (49)లు ఉన్నట్లు చివరిసారిగా సమాచారం అందింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సంబంధాలు తెగిపోయాయి. మరో యాత్రికుడు బాల సుబ్రహ్మణ్యం కూడా గల్లంతయ్యాడు.. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు.
ఇక శశికుమార్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.