NEET PG Exam : నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రూట్లలో పరీక్ష కేంద్రాలకు అస్సలు వెళ్లకండి
భారతదేశం, ఆగస్టు 29 -- ఆగస్టు 30న ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2026(15వ ఎడిషన్) జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రయాణ హెచ్చరికలు జారీ చేశారు. అదే రోజు నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) పరీక్ష కూడా ఉంది. దీంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పశ్చిమ హైదరాబాద్లోని ప్రధాన రహదారులను తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ హైదరాబాద్ మారథాన్ ఆదివారం ఉదయం 5:00 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు కీలక రహదారులపై సాగనుంది.
కేబుల్ బ్రిడ్జ్ నుండి ప్రారంభమై ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ గేట్ నెం. 8, మై హోమ్ ఆభ్ర, సీ గేట్ జంక్షన్, ఐకియా (మైండ్ స్పేస్ రోటరీ), ట్రాన్స్కో, ఎన్సీబీ/బయోడైవర్సిటీ జంక్షన్, పిస్తా హౌస్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, గచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.