Manchu Manoj: ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్- భార్య మౌనికతో కలిసి ఐక్య ధైర్య సేన సమితి సేవా సంస్థ ప్రారంభం
భారతదేశం, మే 17 -- Manchu Manoj Adopted Five Children And Trust Launch: తన పుట్టినరోజు సందర్భంగా 'రా కింగ్' మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్లోని కూకట్పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే తమ కొత్త సామాజిక సేవా సంస్థ "ఐక్య ధైర్య సేన సమితి"ను అధికారికంగా ప్రారంభించారు.
"Unity, Courage, Service, Impact" అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన రా కింగ్ స్టార్ మంచు మనోజ్ భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.