భారతదేశం, ఏప్రిల్ 30 -- Layout Regularization Scheme : భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణ ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 25 శాతం రాయితీని ప్రకటించింది. మే 1 నుంచి జూలై 31 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆమోదం లేని భూ ప్లాట్లు, లేఅవుట్లను అధికారికం చేయడానికి తప్పనిసరి అయిన నిర్దిష్ట రుసుములు మరియు ఛార్జీల వసూలును ఎల్ఆర్ఎస్ (LRS) కలిగి ఉంటుంది. ఈ ఛార్జీలను ప్లాట్ వైశాల్యం, దాని స్థానం, 2015/2020 నోటిఫికేషన్ తేదీల నాటి మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం గతంలో 2020 నుండి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అప్పటికి నవీకరించిన గడువు (ఏప్రిల్ 30, 2025) లోగా చెల్లించినట్లయితే, ఎల్ఆర్ఎస్ ఫీజులపై 25 శాతం రాయితీని ప్రవేశపెట్టింది. అధికారుల ప్రకారం.. ఈ చర్చ దృష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.