భారతదేశం, మార్చి 18 -- కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(KNRUHS) 2025-26 విద్యా సంవత్సరానికి అనుబంధ సంస్థలలో అందుబాటులో ఉన్న మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(MPH) కోర్సు ప్రవేశాల కోసం ప్రకటనను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 24, 2026న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 1, 2026న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు తమ ప్రింటెడ్ దరఖాస్తులను అవసరమైన అనుబంధ పత్రాలతో పాటు ఏప్రిల్ 2, 2026లోగా వరంగల్లోని ఎంపీహెచ్ అడ్మిషన్స్ కమిటీకి సమర్పించాలి.
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50 శాతం మొత్తం మార్కులతో బ్యాచిలర్ డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.