భారతదేశం, మార్చి 20 -- కాచిగూడ-బికనీర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును శ్రీగంగానగర్ వరకు పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పుతో మార్చి 21 నుంచి జూలై 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

బికనీర్ నుంచి శ్రీగంగా నగర్ మార్గంలో లాల్‌ఘర్, సూరత్‌గత్, రాయ్‌సింగ్ నగర్, శ్రీకరణ్‌పూర్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించింది రైల్వే శాఖ. కాచిగూడ, బికనీర్ నడుమ స్టేషన్లలో ఇరువైపులా టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....