భారతదేశం, ఏప్రిల్ 12 -- బడ్జెట్ ధరలో ఐఆర్సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మధ్యతరగతివారు కూడా ఈ ప్యాకేజీల్లో టూర్లు తిరిగిరావొచ్చు. దేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే తీర్థయాత్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం నాలుగు ప్రత్యేక 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ప్యాకేజీలను ప్రకటించింది.
ఈ రైళ్లు ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ నుండి నడవనున్నాయి. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడిస్తూ.. జాయింట్ జనరల్ మేనేజర్ (టూరిజం) డి.ఎస్.జీ.పీ.కిషోర్ మాట్లాడారు. భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులకు ఒక సమగ్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.