భారతదేశం, ఏప్రిల్ 20 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వేడి గాలుల (Heatwaves) తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో 'వడదెబ్బ' (Heatstroke) అనేది ఒక సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, ఇది ప్రాణాంతకమైన స్థితికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి, దానిని నియంత్రించే శక్తిని మన శరీరం కోల్పోయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. దీనిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జ్వరం, మైకము, మూర్ఛ లేదా అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
"తీవ్రమైన అవసరం ఉంటే తప్ప మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లడం మానుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు," అని వైద్యులు సూచిస్తున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.