భారతదేశం, మార్చి 2 -- పశ్చిమాసియాలో కొన్ని ప్రాంతాలలో వైమానిక స్థావరాల మూసివేత కారణంగా విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీనితో ప్రధాన అంతర్జాతీయ, భారతీయ విమానయాన సంస్థలు వందలాది సేవలను రద్దు చేయవలసి వచ్చింది, దారి మళ్లించవలసి వచ్చింది.
ఇరాన్ పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఇరాక్ తమ భూభాగాల నుండి విమానాలను నిషేధించడంతో ఈ ప్రాంతంపై వైమానిక కారిడార్ మూసివేశారు.
మరోవైపు మార్చి 2 సాయంత్రం నుండి పరిమిత సంఖ్యలో విమానాలను నడపడం ఎమిరేట్స్ ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ముందుగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. ఈ పరిమిత విమానాలలో ప్రయాణించడానికి రీబుక్ చేసుకున్న వారిని ఎమిరేట్స్ నేరుగా సంప్రదిస్తుందని తెలిపింది. 'మీకు తెలియజేయకపోతే దయచేసి విమానాశ్రయానికి వెళ్లవద్దు. తదుపరి నోటీసు వచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.