భారతదేశం, మే 4 -- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ- టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అదే సమయంలో భబనిపూర్ నియోగకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువెందు అధికారి లీడింగ్లో ఉన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్.. ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు.. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రెండూ చరో 34 చోట్ల లీడింగ్లో ఉన్నాయి. ఎన్డీఏ 3 స్థానాల్లో ముందుంది.
8 గంటల 15 నిమిషాల వరకు ఉన్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 0 చోట్ల, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి.
తమిళనాడులో డీఎంకే 4 స్థానాల్లో, అన్నాడీఎంకే 2 చోట్ల, విజయ్ టీవీకే 1 సీటులో లీడింగ్లో ఉన్నాయి.
కేరళలో యూడీఎఫ్ దూసుకెళుతోంది! 9 చోట్ల ఆధిక్యంలో ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.