E20 పెట్రోల్పై పెరుగుతున్న అసంతృప్తి: 53% వాహనదారులు తీవ్ర వ్యతిరేకం
భారతదేశం, జూలై 6 -- భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్లో ఇథనాల్ కలపడం) ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాహనదారుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2030 నాటికి సాధించాల్సిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని ప్రభుత్వం ఆరేళ్ల ముందే, అంటే 2025 ఏప్రిల్ నాటికే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఏడాది కాలంలో ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ప్రముఖ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'లోకల్సర్కిల్స్' నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ వాహనదారులలో 53 శాతం మంది కేంద్ర రవాణా, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు E20 విధానాన్ని అమలు చేసిన తీరును 'ఘోరమైన వైఫల్యం' (Disastrous) లేదా 'అసమర్థమైనది' గా రేట్ చేశారు. ఇందులో 42 శాతం మంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.