CJP Nationwide Protest: విద్యార్థులపై దాడికి నిరసనగా రేపు సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు
భారతదేశం, జూలై 23 -- న్యూఢిల్లీ: నీట్-యుజి పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24, శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. "ప్రతి జిల్లా.. ఒకే రోజు.. ఒకే డిమాండ్" అనే నినాదంతో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
విద్యార్థి సంఘాలు, పౌర సమాజ వేదికలతో కలిసి ప్రతీ జిల్లా కేంద్రంలోనూ శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టాలని సీజేపీ నాయకత్వం కోరింది. నిరసన ప్రదర్శనలకు సంబంధించి ప్రామాణిక నిబంధనలను (SOP), ప్రచార సామగ్రిని, వినతిపత్రం నమూనాను పార్టీ ఇప్పటికే పంచుకుంది. స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుని నిరసనలు నిర్వహించాలని, ప్రదర్శనల సమయంలో విద్యార్థుల డిమాండ్లను బిగ్గర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.