భారతదేశం, మార్చి 31 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 నాటి 10వ తరగతి రెండో విడత బోర్డు పరీక్షలకు సంబంధించి ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితా (List of Candidates - LOC) సమర్పణకు సంబంధించి బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను సీబీఎస్ఈ తన అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచింది.
అధికారిక నోటీసు ప్రకారం.. 10వ తరగతి రెండో బోర్డు పరీక్షకు సంబంధించిన ఎల్ఓసీ సమర్పణ ప్రక్రియను బోర్డు మొత్తం 3 దశలుగా విభజించింది.
ఎల్ఓసీ సమర్పించి, పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కూడా ఎవరైనా విద్యార్థి రెండో బోర్డు పరీక్షకు హాజరుకాకూడదని భావిస్తే బోర్డు వారికి ఒక వెసులుబాటు ఇచ్చింది. అటువంటి విద్యార్థుల ఫలితాలను ప్రకటించడానికి ప్రధాన పరీక్షలో చూపిన ప్రతిభనే బోర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.