భారతదేశం, మార్చి 9 -- మోహన్ బాబు యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్మెంట్లను ఘనంగా ప్రారంభించింది. ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ట్రీలలో మొదటి దశలో 415 మందికి పైగా విద్యార్థులు స్థానాలను పొందారు. 29 మంది విద్యార్థులు రూ.21 లక్షల ప్యాకేజీలతో ఆఫర్లను అందుకున్నారు. రెండు ప్రధాన రిక్రూటర్ల నుండి అవకాశాలను అందుకోవడం, యూనివర్సిటీ నాణ్యమైన విద్యకు నిదర్శనం అని అధికారులు తెలిపారు. మరో ప్లేస్మెంట్ సీజన్కు అధికమంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతారని యూనివర్సిటీ పేర్కొంది.
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్లలో B.Tech ప్రోగ్రామ్లను ప్లేస్మెంట్లు ఉన్నాయి. ఇది యూనివర్సిటీలో సాంకేతిక విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యతను, ఉపాధిపై దృష్టిని నొక్కి చెబుతుందని అధికారులు వెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.