Breakfast Scheme : నవంబర్ నుంచి అన్ని స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్.. మెనూ ఇదిగో
భారతదేశం, సెప్టెంబర్ 5 -- నవంబర్ మొదటి వారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అల్పాహార పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
జూన్ 15న ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో దీని అమలును సమీక్షించి, అక్టోబర్ నెలాఖరులోగా 33 జిల్లాల్లోని సెంట్రలైజ్డ్ కమ్యునిటీ కిచెన్స్ నిర్మాణం, ఆధునికీకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు వీలుగా, సుమారు రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో ఈ వంటశాలలను ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి దశలో ఈ కార్యక్రమం ఎనిమిది జిల్లాల్లోని 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలలను కవర్ చేసింది. దీని ద్వారా ఏడు సామూహిక వంటశాలల ద్వారా 1,44,610 మంది విద్యార్థులు ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.