భారతదేశం, ఏప్రిల్ 15 -- హిమలింగ స్వరూపుడైన ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఏటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. 2026 ఏడాదికి గానూ పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు బుధవారం (ఏప్రిల్ 15) నుంచి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన బ్యాంకు శాఖల్లో ఆఫ్ లైన్ ద్వారా, అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు సాగనుంది. జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర, ఆగస్టు 28న రక్షాబంధన్ (శ్రావణ పూర్ణిమ) పర్వదినం నాటితో ముగుస్తుంది. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ గుహను చేరుకోవడానికి అధికారులు రెండు మార్గాలను అందుబాటులో ఉంచారు.
అమర్నాథ్ యాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.