భారతదేశం, ఏప్రిల్ 17 -- హిందూమతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే ఏ పని, దానం లేదా ధ్యానం అయినా శాశ్వత ప్రతిఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయంగా మారింది. ఈరోజున మనం ఇంటికి తెచ్చే ఏ వస్తువైనా శాశ్వత వృద్ధిని తెస్తుందని నమ్ముతారు.

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లు వాటివైపు చూడలేని పరిస్థితి ఉంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కాకుండా.. ఏ వస్తువులను కొనవచ్చో చూద్దాం..

Published by HT Digital Content Services with permission from HT Telugu....