భారతదేశం, డిసెంబర్ 18 -- గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన స్మాల్క్యాప్ షేర్లకు 2025లో గడ్డు కాలం ఎదురైంది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకు 9 శాతానికి పైగా నష్టపోయింది. అయితే, మార్కెట్ కదలికలను గమనిస్తే.. ఈ పతనం భయపడాల్సిన విషయం కాదని, దీర్ఘకాలిక లాభాల కోసం ఎదురుచూసే ఇన్వెస్టర్లకు ఇదొక చక్కని అవకాశమని అర్థమవుతోంది. అధిక ధరల నుంచి ఉపశమనం పొంది, నాణ్యమైన షేర్లు ఇప్పుడు సరసమైన ధరలకే లభించే అవకాశం ఉంది.
ఈ పతనానికి వెనుక ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
మితిమీరిన ధరలు (Stretched Valuations): 2023లో 56 శాతం, 2024లో 24 శాతం లాభాలను అందించిన ఈ విభాగంలో షేర్ ధరలు వాటి వాస్తవిక విలువ కంటే చాలా ఎక్కువకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ ధరలు సర్దుబాటు (Correction) అవుతున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.