85% ఇథనాల్తో నడిచే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ లాంచ్
భారతదేశం, జూన్ 4 -- భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి సరికొత్త విప్లవానికి తెరలేపింది. దేశంలోనే మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-fuel) ప్యాసింజర్ కారుగా 'వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్' మోడల్ను అధికారికంగా ఆవిష్కరించింది. 2023 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన 'వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్' కారుకు ఇది ప్రొడక్షన్ వెర్షన్ కావడం విశేషం.
ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని పెంచాలనే భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కారును తీసుకువచ్చారు. ఇప్పటికే హీరో మోటోకార్ప్, సుజుకి వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులను పరిచయం చేసినప్పటికీ, ప్యాసింజర్ కార్ల (PV) విభాగంలో ఈ సాంకేతికతను తీసుకొచ్చిన మొదటి బ్రాండ్గా మారుతి సుజుకి నిలిచింది.
భారతదేశంలో సీఎన్జీ (CNG), హైబ్రిడ్ వాహనాలతో కూడిన క్లీన్ ఎనర్జీ మార్కెట్లో మారుతి సుజుకి ఇప్పటికే 50 శాతానికి ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.