8వ పే కమిషన్: రైల్వే యూనియన్ ప్రతిపాదన అంగీకరిస్తే కొన్ని కేటగిరీలకు 400% పైగా జీతాల పెంపు
భారతదేశం, మే 27 -- దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘంపై చర్చలు ముదిరాయి. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే సంప్రదాయంలో భాగంగా, 2025 నవంబర్ 3న 8వ పే కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే, గతంలో లాగా అందరికీ ఒకే రకమైన జీతాల పెంపు కాకుండా, ఈసారి 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'లో వినూత్న మార్పులు చేయాలని రైల్వే ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది.
సాధారణంగా పాత వేతన సంఘాల్లో అందరికీ ఒకే రకమైన మల్టిప్లయర్ (Multiplier) ఉండేది. కానీ, ఈసారి IRTSA ఒక విభిన్నమైన ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. ఉద్యోగుల స్థాయిని (Levels) బట్టి వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలని కోరుతోంది.
దీని ప్రకారం 2.92 నుంచి 4.38 వరకు ఐదు రకాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను ప్రతిపాదించారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.