భారతదేశం, ఆగస్టు 26 -- హైదరాబాద్: భాగ్యనగరంలో ఎంతోమంది భక్తులను ఆకర్షించే ఖైరతాబాద్ గణేష్ వేడుక ఈ ఏడాది 71వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈసారి పండుగ థీమ్ "విశ్వశాంతి" కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుతూ ఈ థీమ్ను ఎంచుకున్నారు.
గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1954లో స్వాతంత్య్ర సమరయోధుడు శంకరయ్య ఒక అడుగు విగ్రహంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ సంప్రదాయం ఇప్పుడు 69 అడుగుల భారీ విగ్రహంగా మారిందని చెప్పారు.
"ఈ ఏడాది విగ్రహం 69 అడుగుల ఎత్తుతో ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం మొదటి పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఇతర ప్రముఖులు ఈ పూజలో పాల్గొంటారు. ప్రధాన పూజ ఉదయం 10 గంటలకు జరుగుతుంది" అని రాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.