భారతదేశం, డిసెంబర్ 31 -- అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) 2025లో మొత్తం 199 కేసులు నమోదు చేసి, 273 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఇయర్ రౌండ్ అప్లో తెలిపింది. మొత్తం కేసుల్లో 157 ట్రాప్ కేసులు, వీటిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన 15 కేసులు, నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించిన 26 ఇతర కేసులు కూడా ఏసీబీ నమోదు చేసింది, వీటిలో 34 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఈ సంవత్సరంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ 26 సాధారణ విచారణలు నిర్వహించింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లతో సహా వివిధ కార్యాలయాలలో 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం నుండి ప్రాసిక్యూషన్ కోసం 115 అనుమతి ఉత్తర్వులను పొందింది. తదనుగుణంగా ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది.
2025లో నమోదైన 157 ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.