భారతదేశం, ఫిబ్రవరి 3 -- చాలా కాలంగా ఊరిస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని (India-US Trade Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడంతో దలాల్ స్ట్రీట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులపై సుంకాలు భారీగా తగ్గడం మార్కెట్లకు భారీ బూస్ట్ను ఇచ్చింది.
నిపుణుల మాట: "భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల విదేశీ ఇన్వెస్టర్ల (FPI) పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. దీనివల్ల భారత మార్కెట్లకు కొత్త శక్తి వచ్చింది." - వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
, investor wealth gain Feb 3 2026, top nifty gainers today సెన్సెక్స్ 2000 పాయింట్లు జంప్, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, స్టాక్ మార్కెట్ లాభాలు, ఇన్వెస్టర్ల సంపద వృద్ధి, షేర్ మార్కెట్ వార్తలు
Published by HT Digital Content Services with permi...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.