భారతదేశం, మార్చి 26 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని తీర్మానించింది. చట్టంలో కొత్త రాజధాని ప్రస్తావనకు బదులుగా అమరావతి పేరును చేర్చాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. అలాగే, నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీలో 60 మీటర్ల ఎత్తు వరకు విద్యా భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఇతర కీలక నిర్ణయాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే వడ్డెర కమ్యూనిటీ సంఘాలకు ఖనిజ లీజుల ప్రాధాన్యతా కేటాయింపుపై చర్చించింది. ఖనిజ లీజు కేటాయింపులకు సంబంధించిన ప్రీమియం, సీనియరేజ్ ఫీజులలో 50 శాతం రాయితీని కూడా కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.