భారతదేశం, జనవరి 26 -- బాలీవుడ్ వెండితెరపై అద్భుతాలు సృష్టించే ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రిగా మాత్రమే కాకుండా 'కోయి మిల్ గయా', 'క్రిష్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల సృష్టికర్తగా గుర్తింపు పొందిన రాకేష్ రోషన్ తాజాగా పుణె జిల్లాలో తనకున్న ఒక విలువైన భూమిని అమ్మారు.
పుణె జిల్లాలోని హవేలీ తాలూకా, లోహెగావ్ గ్రామంలో రాకేష్ రోషన్కు 1.09 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక స్థలం ఉంది. దీనిని ఆయన సీపీ ల్యాండ్స్ ఎల్ఎల్పి (CP Lands LLP) అనే సంస్థకు రూ. 15 కోట్లకు విక్రయించారు.
ఈ లావాదేవీకి సంబంధించిన 'డీడ్ ఆఫ్ కన్వేయన్స్' 2025, డిసెంబర్ 26న రిజిస్టర్ అయింది. ఈ డీల్ కోసం దాదాపు రూ. 1.05 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.