$80 కి పడిపోయిన క్రూడాయిల్.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
భారతదేశం, జూన్ 15 -- అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. డబ్ల్యూటీఐ (WTI) ముడిచమురు ధర బ్యారెల్కు దాదాపు 80 డాలర్ల సమీపానికి పడిపోగా, బ్రెంట్ క్రూడ్ ధర సైతం 4 శాతం మేర క్షీణించి 83.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదరడం, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు ఇరు దేశాలు అంగీకరించడమే ఈ భారీ పతనానికి కారణం. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా అడ్డంకులు తొలగిపోయి, ధరలు తగ్గుతాయనే ఆశలు చిగురించాయి.
అవసరమైన ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్, తన ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య (Middle East) దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశానికి వచ్చే ముడిచమురు, ఎల్పీజీ (LPG) దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.