భారతదేశం, ఏప్రిల్ 27 -- న్యూఢిల్లీ: పెప్సికో ఇండియా బాట్లింగ్ భాగస్వామి అయిన 'వరుణ్ బెవరేజెస్' (Varun Beverages) వరుసగా రెండో త్రైమాసికంలోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. సోమవారం (ఏప్రిల్ 27) కంపెనీ ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 2026 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 872.3 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. వేసవి కాలం ప్రారంభం కావడంతో పానీయాలకు పెరిగిన డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ కంపెనీకి కలిసివచ్చాయి.
వరుణ్ బెవరేజెస్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 18.3 శాతం పెరిగి రూ. 6,721 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 5,680 కోట్లుగా ఉండేది. కంపెనీ ఎబిటా (EBITDA) కూడా 21 శాతం వృద్ధి చెంది రూ. 1,528.7 కోట్లకు చేరింది. లాభదాయకతను సూచించే ఎబిటా మార్జిన్లు 21.6 శాతం నుంచి 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.