హైదరాబాద్ మెట్రో రెండో దశపై కీలక అప్డేట్.. కిషన్ రెడ్డి ఏం అన్నారంటే?
భారతదేశం, మే 20 -- హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పట్ల కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో 50:50 వ్యయ-భాగస్వామ్య పద్ధతిలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ విస్తరణ కోసం 162 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలను సమర్పించిందని కేంద్రమంత్రి ఖట్టర్ ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనను కేంద్రం "సానుకూలంగా పరిశీలిస్తుందని", "అవసరమైన తదుపరి చర్యలను" ప్రారంభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కూడా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం Lఅండ్T సంస్థ నుండి ఈ ప్రాజెక్టు బాధ్యతలను స్వీకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.