భారతదేశం, జనవరి 9 -- గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మారుతున్న హైదరాబాద్పై దిగ్గజ సంస్థల నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ ఇండియా) హైటెక్ సిటీలో మరో భారీ ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకుంది. నగరంలోని ప్రైమ్ ఐటీ కారిడార్లో సుమారు 69,702 చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది.
రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం, ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ (మెటా అనుబంధ సంస్థ), మహంగా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ లీజు ఒప్పందం కుదిరింది.
వేదిక: హైటెక్ సిటీలోని 'ద స్కైవ్యూ' కాంప్లెక్స్లో గల స్కైవ్యూ 20 భవనం నాలుగో అంతస్తులో ఈ ఆఫీస్ ఉండనుంది.
అద్దె, డిపాజిట్: ఈ ఆఫీస్ కోసం మెటా నెలకు సుమారు రూ. 67 లక్షల అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.