హార్ముజ్ జలసంధిలో కదిలిన నౌకలు: అంతర్జాతీయ మార్కెట్లో దిగివచ్చిన చమురు ధరలు
భారతదేశం, మే 15 -- అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న ప్రతిష్టంభన కొంత మేర తొలగింది. సుమారు రెండు నెలలుగా నిలిచిపోయిన చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సుమారు 30 నౌకలు ఈ జలసంధిని దాటినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించడంతో ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలు కాస్త సద్దుమణిగాయి.
గురువారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 73 సెంట్లు (0.7%) తగ్గి 104.90 డాలర్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇది 107.13 డాలర్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, ఇరాన్ సానుకూల నిర్ణయంతో ధరలు దిగివచ్చాయి. అటు అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) కూడా 20 సెంట్లు తగ్గి 100.82 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో వడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.