హామీలు నెరవేర్చలేదు.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ ర్యాలీకి CJP పిలుపు
భారతదేశం, ఆగస్టు 24 -- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి పోరాటానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5న రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి నూతన ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపింది. జూలై 20న నిర్వహించిన 'సన్సద్ చలో' ర్యాలీలో పోలీసుల లాఠీఛార్జ్ బాధితులు, నీట్ (NEET) పరీక్ష రద్దు తీవ్రతతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ మార్చ్కు ముందుండి నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.
రాత్రి 2 గంటలకు సమావేశమైన CJP జాతీయ వర్కింగ్ కమిటీ, జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన అభయ పత్రం అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించింది. విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల (FIRs) రద్దు, బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.