స్టాక్ మార్కెట్ నేడు: గిఫ్ట్ నిఫ్టీ జోరు.. సెన్సెక్స్, నిఫ్టీ పుంజుకుంటాయా?
భారతదేశం, మే 14 -- భారత స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఒడిదుడుకులకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్లో దేశీయ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో ఆరంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ సంకేతాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) దాదాపు 65 పాయింట్ల ప్రీమియంతో 23,527 స్థాయి వద్ద ట్రేడవుతుండటం ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపజేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళనలో ఉన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరగనున్న కీలక భేటీపై మార్కెట్ వర్గాలు కన్నేశాయి. ఈ భేటీ ఫలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.