భారతదేశం, ఏప్రిల్ 10 -- భారతీయ రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాధాన్యత మారుతోంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతుండటంతో 'గ్రో' వంటి ప్లాట్ఫారమ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రో మాతృసంస్థ 'బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్' (Billionbrains Garage Ventures) షేర్లు శుక్రవారం (ఏప్రిల్ 10) బిఎస్ఈ (BSE)లో సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే షేర్ ధర 6 శాతం పెరిగి Rs.197.50 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.
గడిచిన మూడు సెషన్లుగా ఈ స్టాక్ వరుస లాభాలను మూటగట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే షేర్ విలువ 20 శాతం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గడిచిన ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ దాదాపు 50 శాతం రిటర్న్స్ అందించగా, ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు 25 శాతం మేర లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.