భారతదేశం, డిసెంబర్ 31 -- భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 30) ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్గా ముగిశాయి. దేశీయంగా కొత్త సానుకూల అంశాలు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,675 వద్ద, నిఫ్టీ కేవలం 3 పాయింట్లు తగ్గి 25,938 వద్ద స్థిరపడ్డాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా నష్టపోయాయి.
డిసెంబర్ త్రైమాసిక ఫలితాల సీజన్ దగ్గరపడుతుండటం, భారత్-అమెరికా వాణిజ్య చర్చల వంటి భౌగోళిక పరిణామాలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, నియోట్రేడర్ కో-ఫౌండర్, సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ రాజా వెంకట్రామన్ నేటి ట్రేడింగ్ కోసం సూచించిన మూడు టాప్ స్టాక్స్ ఇవే:
అల్యూమినియంకు పెరుగుతున్న గిరాకీ, సరఫరాలో ఉన్న ఇబ్బందులు హిందాల్కోకు కలిసివచ్చే అంశాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.