భారతదేశం, జూలై 8 -- రోజంతా మన దినచర్యలో ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు చూడటమే ఎక్కువైపోయింది. సగటున ఐదారు గంటలు స్క్రీన్ టైమ్ ఉంటోంది. దీనివల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి, పొడిబారిపోతున్నాయి. ఒక్కోసారి చూపు మసకబారుతోంది. అందుకే కళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఇప్పుడు చాలా అవసరం. పనిలో భాగంగా ఉదయం ల్యాప్టాప్, ఫోన్, టీవీ చూసే అలవాటు ఉన్నవారు, మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు ఈ కంటి యోగా వ్యాయామాలు చేస్తే కళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది.
ఎయిమ్స్ డాక్టర్ దిగ్విజయ్ సింగ్ (MBBS, MD - FAICO) HT లైఫ్స్టైల్తో మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ స్క్రీన్ల యుగంలో కంటి యోగా ఎంత అవసరమో వివరించారు. "సాధారణ యోగా శారీరక, మానసిక బలం, శరీర సౌలభ్యం కోసం అయితే, కంటి యోగా కళ్ళకు మాత్రమే ప్రత్యేకమైనది. కంటి యోగాలో ఉండే వ్యాయామాలు కంటి కండరాలను బలోపేతం చేస్తాయి. కళ్ళు అలసిపోకుండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.