సెన్సెక్స్ 1,100 పాయింట్లు కుప్పకూలింది: ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్ల నష్టం
భారతదేశం, మే 29 -- శుక్రవారం (మే 29) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,092 పాయింట్లు (1.44%) పతనమై 74,775.74 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 359 పాయింట్లు (1.50%) నష్టపోయి 23,547.75 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసే చివరి గంటలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షేర్లను విక్రయించడంతో మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్ల వరకు పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపదకు భారీగా గండిపడింది. బిఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 471 లక్షల కోట్ల నుండి రూ. 465 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్లు రూ. 6 లక్షల కోట్లను కోల్పోయారు. కేవలం ప్రధాన ఇండెక్స్లు మాత్రమే కాకుండా మిడ్క్యాప్ ఇండెక్స్ 1.25%, స్మాల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.